బుధ. మార్చి 11th, 2026

పాతపాడు విలేజ్ కండ్రిక నందు గంగనమ్మ అమ్మవారి

WhatsApp Image 2025 02 21 at 14.59.25
WhatsApp Image 2025 02 21 at 14.59.25
TEJA NEWS

సెంట్రల్ నియోజకవర్గంలోని పాతపాడు విలేజ్ కండ్రిక నందు గంగనమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అయినది…

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని టెంకాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆఅమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వికరించి ఈ సంవత్సరం ఉత్సవాలు వైభవంగా జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలు భగవంతుని దర్శనం చేసుకోవాలని తెలిపారు…

ఈ కార్యక్రమంలో:- శ్రీనాథ్, పొన్నం శేషగిరి, కాకోళ్ళు రవికుమార్, దేవి రెడ్డి శంకర్ రెడ్డి, హరిబాబు, పలగాని రాజశేఖర్,M శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు….

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page