బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అయోధ్య నగర్ కాలనీ నూతన అధ్యక్షులు జోయెల్…

TEJA NEWS

బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అయోధ్య నగర్ కాలనీ నూతన అధ్యక్షులు జోయెల్…

132 – అయోధ్య నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన జోయెల్ (బాబీ) కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కాలనీ అభివృద్ధిలో యువతరం ముందున్నప్పుడే కాలనీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. నిరుపేదలు అధికంగా జీవించే అయోధ్య నగర్ కాలనీలో కాలనీ అభివృద్ధిలో నూతన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో అయోధ్య నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top