TEJA NEWS

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ,టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ నాయకులు…

అనంతరం ఎమ్మేల్యేలు, కంటేస్టెడ్ అభ్యర్థులతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్