టీమ్ ఇండియాతో మోడీ ముచ్చట్లు..!
మహిళల జెర్సీ ఆవిష్కరణ చేసిన ప్రధానమంత్రి మోడీ.!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చారు.విజయం సాధించినందుకు జట్టును ప్రధాని అభినందించారు.వరుసగా మూడు పరాజయాలు,సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 2017లో ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.ఆ సమయంలో వారు ట్రోఫీ లేకుండానే ఆయనను కలిశారు.ఇప్పుడు వారు ట్రోఫీతో ఆయనను కలిశారు కాబట్టి,వారు ఆయనను తరచుగా కలవాలని కోరుకుంటున్నారు.
