
నవ దంపతులను ఆశీర్వదించిన ప్రసన్న కుమార్ రెడ్డి.
నెల్లూరు, కనపర్తిపాడు లోని వి.పి.ఆర్. కన్వెన్షన్ హాల్ నందు నెల్లూరు, శాంతినగర్ కి చెందిన మన్నెమాల రవి చంద్రారెడ్డి మరియు జ్యోతిర్మయి కుమారుడు సాయి సుజిత్ రెడ్డి – జోషిత ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ,వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుపచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి .