TEJA NEWS

బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు….

హనుమకొండ జిల్లా: హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు….

ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు…

108 సహాయంతో వరంగల్ ఎంజిఎంకు తరలింపు…

ఒంగోలు నుండి అదిలాబాద్ హన్మకొండ మీదుగా వెలుతుండగా తెల్లవారు జామున ఘటన…