
బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు….
హనుమకొండ జిల్లా: హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు….
ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు…
108 సహాయంతో వరంగల్ ఎంజిఎంకు తరలింపు…
ఒంగోలు నుండి అదిలాబాద్ హన్మకొండ మీదుగా వెలుతుండగా తెల్లవారు జామున ఘటన…
