TEJA NEWS

అలుగు వర్షిణిపై తక్షణమే ఎస్సీ & ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఎంఎస్ఎఫ్ బుక్కపురం మహేష్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మాదిగ స్టూడెంట్ పెడరేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా
బుక్కపురం మహేష్
ఎంఎస్ఎఫ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాట్లాడుతూ
ఎస్సి విద్యార్థుల పై వివక్షపురితమైన మాటలు మాట్లాడిన అలుగు వార్షిణి విధుల నుండి తొలగించాల

ఎస్సి గురుకులాల మీద ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి తుగ్లక్ లాగా వ్యవహారిస్తున్న అలుగు వర్షిణి
గురుకుల విద్యను బ్రష్టు పట్టిస్తున్న సెక్రెటరీ

ప్రతి ఏడాది ఇంటర్ మీడియట్ విద్యార్థులకు సప్లిమెంటరీ, ఇంప్రుమెంట్ పరీక్షలు రాసుకునే విద్యార్థులకు గురుకులాల్లో హాస్టల్ వసతి ఉండేది, ఈ ఏడాది అలుగు వర్షిణి డబ్బు ఆదా చేసి ప్రభుత్వం దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం హాస్టల్ వసతి ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురించేసింది,
హాస్టల్ లో విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతే ప్రభుత్వ హాస్పిటల్ లో మాత్రమే చూయించుకోవాలి, ఎంత దూరం అయినా నడిచి పోవాలి అని రూల్ పెట్టింది,
గౌలుదొడ్డి వంటి సి ఓ ఇ కాలేజీలో చదివి నీట్ ర్యాంక్ లు దళిత బిడ్డలు సాధించడం సహించలేక అక్కడ ఉన్న ప్రవైట్ ఫ్యాకలిటీని తొలగించింది,
నాణ్యమైన విద్యను అందించే సి ఓ ఇ, ఎస్ ఓ ఇ స్కూల్, కాలేజీ లను తగ్గించింది,
ఇట్లాంటి అనేక పనికిమాలిన నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోని విద్యాతులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ దళిత వ్యతికిగా వ్యవహారిస్తున్న అలుగు వర్షిణి ఆ పదవి నుండి తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేస్తునం లేని పక్షంలో
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెవుడుతాం అని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో మీసాల గణేష్,భారత్, సంపూర్ణ, జ్యోతి ,మరియు మాదిగ విద్యార్థులు పాల్గొన్నారు.