TEJA NEWS

మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు శ్రీమతి సీతక్క , మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే , ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా , నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ , ITDA PO ఖుష్బూ గుప్తా , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి .

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..