
రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన
డి ఎస్ పి బచ్పన్ స్కూల్ విద్యార్థులు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని బచ్పన్ స్కూల్ విద్యార్థులు రాష్ట స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సెలెక్షన్ అయ్యారు అని బచ్పన్ స్కూల్ కరస్పాండెంట్ కర్ణాకర్ తెలిపారు.
అండర్ -10 age గ్రూప్ లో 4వ తరగతి విద్యార్థులు
మల్లోజు త్రిషిక రన్నింగ్ 300 మీటర్ లో 1st ప్లేస్ లో,లాంగ్ జంప్ లో 1st ప్లేస్ లో,
మల్లోజు తేజస్ 300 మీటర్ లో 1st ప్లేస్ లో సెలెక్షన్ అయ్యారు. వీరు జూన్ 1st న సికింద్రాబాద్ జింకాన గ్రౌండ్ లో జరిగే రాష్ట స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారు అని,బచ్పన్ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటుగా కీడలలో కూడా ప్రతిభచూపుతున్నారు అని కరుణాకర్ సార్ అన్నారు.
ఎంపికైన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు స్వాములు,పురన్ చంద్, రమేష్,ఆంజనేయులు సీనియర్ క్రీడాకారులు అసోసియేషన్ మేకల శ్రీనివాసులు, రచూర్ రాజు,చంద్ర శేఖర్ పలువురు ప్రముఖులు అభినందించారు.
