మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గత 10 రోజుల క్రితం మరణించాడు.విషయం తెలుసుకున్న వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,గ్రామ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య, వార్డు…

BRS పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

BRS పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

Former MLA who presented BRS party membership insurance cheque BRS పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ మండలం పోతాన్ పల్లి (R) గ్రామానికి చెందిన నిరుడి సాయిలు ప్రమాదవశాత్తు ఇటీవల మరణించినదున. వారి భార్య నిరుడి నాగమణి కి మాజీ ముఖ్యమంత్రి BRS పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల చెక్కును నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి…

రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

MLA who handed over a check of Rs 5 lakh for Rythu Bima రైతు బీమా 5 లక్ష రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గారు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ పరిధిలోని మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన రైతు టీ నాగేష్ మరణించారు వారి కుటుంబ సభ్యులకు భార్య పద్మమ్మ ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం *గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి * చేతుల…

మృతురాలీ దహన, సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

మృతురాలీ దహన, సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

MLA who provided financial assistance for cremation and cremation of Mriturali వనపర్తి పట్టణంలోని బండారు నగర్ కు చెందిన మోహన్ భార్య అనారోగ్యంతో మృతి చెందిదీ మృతురాలకు నా అనే వాళ్ళు లేకపోవడంతో ఆమె భర్త మోహన్ అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ గొల్ల వెంకటయ్యను ఆశ్రయించగా ఆయన వెంటనే ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే మృతురాలి దహన సంస్కారాల కోసం వెంటనే…

1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

The MLA who handed over the LOC letter of 1 lakh 50 thousand rupees 1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే * ఈ కార్యక్రమంలో మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్, బండి చిన్న తిమ్మన్న, బిజ్వారం గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న మొబైల్ అందజేసిన సిఐ..

పోగొట్టుకున్న మొబైల్ అందజేసిన సిఐ..

CI handed over the lost mobile.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితునికి జగిత్యాల పట్టణ సిఐ వేణు గోపాల్ సిఐఈఆర్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్ గుర్తించి.. పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు…. గత నెల రోజుల క్రితం ఎల్లాల గోపాల రెడ్డి అను వ్యక్తి మొబైల్ ఫోన్ పోగొట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు…. సిఐఈఆర్ యాప్ ద్వారా మొబైల్ ఫోను ట్రేస్ చేసి వన్ ప్లస్ మొబైల్ ఫోను ను……

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు అందజేసిన పోలీస్ కమిషనర్

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు అందజేసిన పోలీస్ కమిషనర్

ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు (కూలింగ్ గ్లాసెస్) ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని హైదరాబాదు కు చెందిన వై పి ఎస్ హాస్పిటల్ డాక్టర్ యాకుబ్ పాషా షేక్ వితరణ గా అందజేసిన చలువ అద్దాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేశారు. మండుతున్న ఎండలో డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కూలింగ్ గ్లాసెస్…

క్యాండిడేట్లకు బి ఫారాలు అందజేసిన జనసేనాని

క్యాండిడేట్లకు బి ఫారాలు అందజేసిన జనసేనాని

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రేసులో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం అందజేశారు. 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన పవన్, వ్యక్తిగత కారణాల వల్ల పాలకొండ నుంచి రాలేకపోయారు….

టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

పటాన్చెరువు పట్టణంలోని సింఫనీ పార్క్ రోడ్ లో గత లో నిర్వహించినటువంటి MPR క్రికెట్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచినటువంటి విన్నర్స్ టీం రంజిత్ అలాగే రన్నర్స్ టీం సింపని పార్క్ విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది.

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. తండ్రి దేవేందర్ రాజు సమక్షంలో అందించిన పటాన్‌చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్. పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు #MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ రంజాన్ తోఫా అందించారు. దేవేందర్ రాజు సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ… అల్లాను స్మరిస్తూ నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో కఠిన ఉపవాసాలు…

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భీమిని పట్నం, ఇందిరమ్మ కాలని,పీకే రామయ్య కాలనీలోని 90 ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా చిరు కనుక అందజేసినట్లు మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ,2019 లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ లో నేను రెండోవ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది అప్పుడు తక్కువ ఓట్ల తో ఓడిపోవడం జరిగిందని…

1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

👉 ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, ప్రభాకర్, పరశురాముడు తిమ్మరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శంభీపూర్ రాజు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

శంభీపూర్ రాజు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, మల్లంపేట్ కౌన్సిలర్ మాదాసు వెంకటేష్, నాయకులు సీలం వీరందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.