రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?కడప జిల్లా:వైఎస్ఆర్,కడప జిల్లా కమ లాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నారు. రాత్రి విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూనిఫామ్ తీసేసి ఆత్మహత్య చేసుకున్నారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద ఆయన మృతదే హాన్ని పోలీసులు గుర్తిం చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య

రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ కాలనీ లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. ఏనుగొండ- శ్రీరామ్ కాలనీ వద్ద తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. శివానంద్(50) చందన(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా శివానంద్, ల్యాబ్ టెక్సిషియన్‌గా చందన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తండ్రి, కూతురు ఆత్మహత్య కు గల కారణం తెలియలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు…

పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య

పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్య

Young woman committed suicide three months after marriage పెళ్లైన మూడు నెలలకే యువతి ఆత్మహత్యపెళ్లైన మూడు నెలలకే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈర్ల రమేష్, రమ దంపతుల కూతురు వైష్ణవి(26)ని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన రెడ్డి ప్రశాంత్ తో 3 నెలల క్రితం వివాహం జరిపించారు. పుట్టింటికి వచ్చిన వైష్ణవి బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి…

వైసీపీ గెలుపుపై కోట్లలో పందెం.. పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య

వైసీపీ గెలుపుపై కోట్లలో పందెం.. పార్టీ ఓడిపోవడంతో కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య

Betting in crores on YCP’s victory..Krishna committed suicide by jumping into the barrage after the party lost కడప – ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వెంకట సుబ్బారావు(52) అనే వ్యక్తి ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ గెలుస్తుందని కోట్లల్లో పందేలు కాసి, వేరే వాళ్లు పందెం కాస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఓడిపోవడంతో పందెం వేసిన వాళ్ల ఒత్తిడి, మధ్యవర్తిగా ఉండడంతో పందెం గెలిచిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక…

విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

A young man committed suicide by falling under a train without money to study abroad విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య నల్లగొండలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో రైలుకు ఎదురుకు వెళ్లి యువకుడి ఆత్మహత్య నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కోరదల శివమణి(20) బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతుండగా రష్యాకు వెళ్లి నర్సింగ్ చదవాలని ప్రయత్నించాడు. ఇందుకు మూడున్నర లక్షలు…

సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య?

సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య?

ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఈరోజు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే.. సచిన్‌ వీవీఐపీ సెక్యూరి టీలో విధులు నిర్వర్తిస్తు న్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్‌ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాప్డే (39) కొన్ని…

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న గుగులోతు బీమా, పద్మల రెండవ కుమార్తె స్వాతి తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివి ఇటీవలే పరీక్ష ఫలితాలు రావడంతో ఫెయిల్ అని తెలవడంతో మనస్థాపానికి…

ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణం పొందింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ…

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా: ఫిబ్రవరి 29ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు. అధికారులు. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవ డంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమ తించలేదు….

రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

తిరుపతి. తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన. మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు. వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి పట్టెడలో నివాసం ఉంటూ నారాయణ కళాశాలలో విధులు . ఆర్థిక లావాదేవీల వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించిన పాకాల రైల్వే పోలీసులు.

సూరత్ లో మోడల్ ఆత్మహత్య… తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

సూరత్ లో మోడల్ ఆత్మహత్య… తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

తన నివాసంలో ఉరివేసుకున్న మోడల్ తాన్యా సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోడల్ ఫోన్ నుంచి క్రికెటర్ అభిషేక్ శర్మకు మెసేజ్ ఎలాంటి రిప్లయ్ ఇవ్వని అభిషేక్ శర్మ క్రికెటర్ ను విచారించాలని పోలీసుల నిర్ణయం

కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

కుంటి భద్ర గ్రామంలో ఉన్న కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామం కొత్తూరు మండలంలో కుంటి భద్ర గ్రామంలో కర్రల మిల్ లో పాలకొండ దగ్గర పాలవలస గ్రామానికి చెందిన చంద్రరావు అనే వ్యక్తి ఈ మద్యే కట్టర్ గా ఉద్యోగంలో చేరి 10 రోజులు అయ్యింది. ఈయన అనుమానాస్పదంగా కర్రల మిల్ ఆవరణలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మిల్…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో బలవన్మరణం…. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24)…. జవహర్ నగర్ లోని ఎస్సార్ బాలికల హాస్టల్ లో ఉంటూ గ్రూప్ ఫోర్ కు సిద్ధమవుతున్న శిరీష…. ఇటీవల ప్రకటించిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరివేసుకున్న శిరీష….. శవాన్ని…

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ అంబర్ పేట్ లో గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు ఈరోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమణ అనే యువకుడు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించాలంటూ బాలిక వెంటపడ్డాడు. బాలిక పలుమార్లు అతడి ప్రేమను నిరాకరించింది. గత రాత్రి ట్యూషన్‌లో పదో తరగతి బాలికపై…

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య. నల్లగొండ డిసెంబర్ 31:తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుుకొని దర్యా ప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మ హత్య చేసుకుని ఉంటారని…