డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

It was Janaiah Yadav who met Kishan Reddy politely in Delhi ఢిల్లీ కేంద్రంలోని లోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ D.C.M.S చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర బీజేపీ నాయకులు పిల్లి రామరాజు…

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వంగాల శ్రీనివాస్ రెడ్డి,శ్యామల శ్రీనివాస్ రెడ్డి,వల్లాల సైదులు యాదవ్,వాస నాగేశ్వర్ రావు,లింగాల సైదులు,శంకర్ నాయక్,లింగయ్య గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం వెంకన్న,లింగాల సైదులు,మంద లింగరాజు,వల్లాల బుచ్చయ్య,మామిడి శోభన్ దేవలింగం తదితరులు పాల్గొన్నారు.