సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం వెంకన్న,లింగాల సైదులు,మంద లింగరాజు,వల్లాల బుచ్చయ్య,మామిడి శోభన్ దేవలింగం తదితరులు పాల్గొన్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-19-at-2.35.28-PM-1024x877.jpeg)