Tag: నూతన

కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు అనంత నాగరాజు నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ సీనియర్ నాయకులు త్రిలోక్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, జిల్లా కో కన్వీనర్ పద్మయ్య, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు తదితరులు…

స్థానికంగా నూతనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ షాపును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి వెళ్లి..పరిశీలించి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మంచి ఆదరణ తో పేరు గడించాలని నిర్వాహకులు బీ.శ్రీనివాసరావు కు సూచించారు. సత్తుపల్లి లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలవగా..ఖమ్మం…

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం వెంకన్న,లింగాల సైదులు,మంద లింగరాజు,వల్లాల బుచ్చయ్య,మామిడి శోభన్ దేవలింగం తదితరులు పాల్గొన్నారు.

2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న జనగామ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌ గా ముసిని వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీల్లో ముసిని వెంకటేశ్వర్లు బదిలీ పై జోగులాంబ గద్వాల్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి, శాలువా తో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు.…

విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని IPS., వారిని సోమవారం ఉదయం రేంజ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక.

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు. కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌తో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ…

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు పల్లా వెంకటరత్నం, కోశాధికారి ఉయ్యూరు వెంకట్, సభ్యులు వీసం సురేష్, తిరుపతిరావు, పామర్తి సత్య, చాట్ల సుబ్బు తదితరులు వాస్తవానికి దర్పణం పడుతూ పేదల…

🔊విద్యకు ‘నూతన’ జవసత్వాలు! 🔶2024లో విద్యా రంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు 🔷ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు 🔶బదిలీలు, పదోన్నతులకూ ఆటంకాలు తొలగుతాయనే ఆశలు 🔷కాలేజీ విద్యలో సంస్కరణలకు.. విశ్వవిద్యాలయాల్లోనూ మార్పులకు అవకాశం 🔶జాతీయ స్థాయిలో యూజీసీ, ఏఐసీటీఈ కూడా కొత్త పంథాలోనే.. హైదరాబాద్‌: కొత్త సంవత్సరంలో విద్యా రంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి…

నూతన భవనాలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన RURBAN, ZPP, SDF 12.50 లక్షల రూపాయల నిధులతో అంగన్ వాడి మరియు MGNREGS, RURBAN & GP 25 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ కోదురుపాక గ్రామ…