పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రొంపిచర్ల మండలం ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాట పై ఉన్నాము. గతం కంటే కూడా అధికంగా భారీ మెజారిటీ తో వైసిపి పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. మీరు కేవలం ఓటు అనే రెండు బటన్లు నొక్కండి. మీ కోసం జగన్ అభివృద్ది అనే బటన్ ఐదు ఏళ్ళు నొక్కుతూనే ఉంటారు. అభివృద్ది, సంక్షేమం కావాలంటే…