జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

Pattabhadra MLC Tatiparthi Jeevan Reddy press conference at Indira Bhavan in the district center. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము.. జీవన్ రెడ్డి కామెంట్స్ :- రాష్ట్రంలో ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని.. అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వారి వ్యక్తిగత విషయమన్నారు.. బారాస పూర్తిగా కనుమరుగు గైంది కనుమరుగైన భారాసా గురించి మేమెందుకు ఆలోచించాలన్నారు.. సీఎం రేవంత్…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యం.

Congress lead in MLC election of graduates. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆధిక్యం. కొనసాగుతున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. రెండు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆధిక్యం.. కొనసాగుతున్న మూడో రౌండ్ కౌంటింగ్, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్యత ఓటుతో తేలనున్న ఫలితం.

పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి

పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి

BJP’s candidate Gujjula Premender Reddy should win in the graduate by-election పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి: సంకినేని వెంకటేశ్వర రావు వరంగల్-ఖమ్మం – నల్గొండపట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి తరపున పోటి చేస్తున్న గుజ్జుల‌ ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. సూర్యాపేటలోని సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి తీన్మార్ మల్లన్న

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి తీన్మార్ మల్లన్న

Warangal-Nalgonda-Khammam graduation election candidate Theenmar Mallanna వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు – MLC ఖమ్మం పాలేరు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం జరిగింది. పదేళ్లు అధికారంలో ఉండి, అద్దాల మేడలు, జూబ్లిహిల్స్ గెస్ట్ హౌస్ లలో సేదతీరుతూ నిరుద్యోగ సమస్యలను ఏనాడు పట్టించుకోని కేటీఆర్ & టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు…

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ఎక్కవ మంది దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేండ్లు గడిచిన వారు దరఖాస్తుకు అర్హులని సీఈసీ నిర్ణయించింది. ఇప్పటికీ 3.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు.