గాంధీ భవన్ ముందు ఆందోళన

గాంధీ భవన్ ముందు ఆందోళన

గాంధీ భవన్ ముందు ఆందోళన చేస్తూన్న గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు… గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నాయకులు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొవద్దని ధర్నా చేస్తూ సరిత ఇంచార్జీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామన్నారు

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు.

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

Pattabhadra MLC Tatiparthi Jeevan Reddy press conference at Indira Bhavan in the district center. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము.. జీవన్ రెడ్డి కామెంట్స్ :- రాష్ట్రంలో ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని.. అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వారి వ్యక్తిగత విషయమన్నారు.. బారాస పూర్తిగా కనుమరుగు గైంది కనుమరుగైన భారాసా గురించి మేమెందుకు ఆలోచించాలన్నారు.. సీఎం రేవంత్…

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

Former minister V Srinivas Goud held a press meet at Telangana Bhavan తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…1 విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలి. వివదలకు తావు లేకుండా పరిష్కారం చేయాలి 2 తొమ్మిదవ, పదవ షెడ్యూల్ లో మిగిలిపోయిన సమస్యలపై శాశ్వత పరిష్కారం చేయాలి 3 తిరుపతి అభివృద్ధిలో కూడా తెలంగాణ భాగ్యస్వామ్యం ఉంది, తెలంగాణ ప్రాంత…

గాంధీ భవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక

గాంధీ భవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక

Rajiv Gandhi’s death ceremony in the premises of Gandhi Bhavan సోమాజిగూడ మరియు గాంధీ భవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు. అధినేతకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు,శ్రేణులు, కార్యకర్తలు. తెలంగాణ భవన్ నుండి మిర్యాల గూడ బయలు దేరిన కేసీఆర్

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీ ఫారంలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం…

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు,…

సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు

సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు

బి.ఎం.ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బిజెపి జిల్లా కోశాధికారి ఓక్రీడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బిఎంఎస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీసరి కృష్ణారెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ బి ఎం ఎస్ సెక్రటరీ రమేష్