ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను కావాలని అడ్డుకుంటున్నారని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకుండా ప్రజల సమస్యలపై అధికారులను అడిగితే తమకు సహకరించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అధికారులు వారి మాటలు విని మాకు సహాయ నిరాకరణ…

తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు ఢిల్లి పెద్దల ఆలోచన.

తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు ఢిల్లి పెద్దల ఆలోచన.

Nallari Kiran Kumar Reddy’s idea as Governor of Telangana తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు ఢిల్లి పెద్దల ఆలోచన..

వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

YS District YCP leaders met Jagan Mohan Reddy వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు విజయవాడ తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరామ్,యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల శివ యాదవ్,వైసీపీ సీనియర్ నాయకులు బంగారు నాగయ్య, తదితరులు కలిసి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రక్రియ తీరును వివరించారు…

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

It was Janaiah Yadav who met Kishan Reddy politely in Delhi ఢిల్లీ కేంద్రంలోని లోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ D.C.M.S చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర బీజేపీ నాయకులు పిల్లి రామరాజు…

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సర్తాజ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు రెండోసారి పంపాలని ఓటర్లను కోరారు.

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సర్తాజ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు రెండోసారి పంపాలని ఓటర్లను కోరారు.

పార్టీలకు అతీతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

పార్టీలకు అతీతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా శంకర్‌పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ 14వ వార్డుకు చెందిన వై సతీష్ రెడ్డి, బి హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30…

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు హిరమండలం మండలం ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీపీ ప్రతినిధి శ్రీ తూలుగు తిరుపతిరావు మాస్టారు, కొత్తూరు వైస్ ఎంపీపీ…

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్‌ తివారి, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా.చిన్నబాబు సుంకవల్లి తదితరులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు

రేవంత్ రెడ్డిని కలిసిన కె.రాఘవేంద్రరావు

రేవంత్ రెడ్డిని కలిసిన కె.రాఘవేంద్రరావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు..