Tag: కార్యాలయం

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,ఎన్నికల ఇంచార్జి లోక బాపు రెడ్డి . వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి నిజాంబాద్ పార్లమెంటు స్థానం బిఆర్ఎస్ పార్టీ గెలిచేలా చొరవ చేసుకోవాలి…

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం. ప్రజలు జగన్ అన్నకి నీరాజనాలు పడుతున్నారు. మా మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ మేనిఫెస్టో అంటే వైసిపి మేనిఫెస్టో మాత్రమే నిందలు వేయటం మాత్రమే చేయగల అరవింద్ బాబు అభివృద్ది…

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో గెలవాలి అంటే కార్యకర్తలు అందరూ గట్టిగా ప్రచారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నక్క శంకర్, మండల నాయకులు నాగపూరే బండు పటేల్, దుర్గం వెంకటేష్, కత్తెరసాల శంకర్, దొబ్బల మంగేష్, గోగర్ల…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , శాసనసభ్యులు మదన్ మోహన్ రావు , బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం కరెక్ట్ కాదని అన్నారు.

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గత రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది 7.85 లక్షల పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది. దేశంలో ఐదవ స్థానంలో నిలిచింది.