Tag: చేసిన

14 మంది శ్రీలంక జాలర్లను భారతీయ నేవీ అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను ఆ జాలర్లు అక్రమంగా దాటారు. అయిదు బోట్లలో వాళ్లు వచ్చినట్లు సమాచారం. సీకుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14న ఐఎంబీఎల్ దాటి వేటకు వచ్చినట్లు తేలింది. భారతీయ జలాల్లోని 7 నాటికల్ మైళ్ల లోపల శ్రీలంక ఫిషింగ్ బోట్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కోండా విశ్వేశ్వర్ రేడ్డి విజయం కోరకు గత ఇరవై రోజుల నుండి పోలింగ్ రోజు వరకు , మున్సిపల్ ఫరిధి లో , ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి, నాతో సహ పార్టి భాద్యతలు గాల నాయకులు , కార్యకర్తలు ,యువజన…

బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను వెలికితీసి పేదలకు పంచుతాముపదేళ్ల పాలనలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి ని బయటపెడతాం*పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ రాకపోతే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి*కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ లు, నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం లో మాజీ మంత్రి, నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రకటన సూర్యాపేట నియోజకవర్గం లో మాజి మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అవినీతి,…

స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం తీర్చుకునే అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ప్రాణి గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోండి కాపుల అభివృద్ధి కొరకు పాటుపడిన పార్టీ వైసీపీ పార్టీ మాత్రమే వెనుకబడిన కులాల వారికి సైతం తగిన న్యాయం…

రైతులను ఆగం చేసిన అకాల వర్షం మెదక్ : నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద తడిచిన వరి ధాన్యం భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల కొట్టుకుపోయిన వైనం చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల కష్టాలు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు…

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘనపూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర మరియు స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కడియం కావ్య అనంతరం సభను ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా సామాన్య…

మల్కాజ్గిరి నియోజకవర్గం లోని 140 డివిజన్లో గల విష్ణు పూరి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగున్ని కాలనీవాసులు పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది…. నిర్మాణస్యంగా ఉన్న దేవాలయాలను ఎంచుకొని చోరీలు చేసే దుండగుడు.. ఆదివారం అర్ధరాత్రి మల్కాజ్గిరి లోని విష్ణుపురి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో సుమారు 12:30 ప్రాంతంలో దేవాలయంలోకి దూరి హుండీ పగలగొట్టి…

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*అభయహస్తం పేరుతో మేని ఫెస్టివల్* *పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో కాంగ్రెస్ పార్టీ విజయసభను విజయవంతం చేసినందుకు కోవూరు నియోజక ప్రజలకు, నాయకులకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను మీ దగ్గరికి రాలేకపోతున్నాను టైం లేక మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో సక్సెస్ చేసి పూర్వవైభం తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కోవురుకు అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేయడం జరిగింది షర్మిళమ్మ చేతుల…

చంద్రబాబు…. నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటో…. ఒకటి చెప్పు ??….. సమాధానం అడిగితే… జగన్ ను తిట్టడమే…. టిడిపి నేతల పని …… వేములపల్లి…. యస్. అమరవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … హారతులతో స్వాగతం పలికిన మహిళలు….. ప్రేమాభిమానాలు కురిపించిన గ్రామస్తులు….. మద్దతు పలికిన రైతులు …. ఇంటింటికి ఎవరు మంచి చేశారో….. ఎవరు ప్రజలందరిని మోసగించారో….…