Tag: తెలుగుదేశం

గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబునాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆమేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది spg బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. ఒక పక్క యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించగా, చంద్రబాబుకు రక్షణ పెంచటము ఢిల్లీ పొలిటికల్ సర్కిల్…

ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి సత్య సాయి జిల్లా…… ధర్మవరం నియోజకవర్గం మైనారిటీల ఆత్మీయ సమావేశం ధర్మవరం పట్టణంలో ముఖ్య అథితి గా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ , ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి , నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ , పరిటాల శ్రీరామ్ , చిలకం మధుసుదన్ రెడ్డి , బిజెపి, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అనంతరం పార్థసారథి మాట్లాడుతూ మైనారిటీలకు…

అవుకు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్ రెడ్డి స్వగృహం నందు జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్న అవుకు పట్టణానికి చెందిన మిట్టికల రామచంద్రుడు, దోర్నిపాడు నారాయణ, రామస్వామి ,గుర్రాల వెంకటరాముడు, కొత్తపల్లి వెంకట రాముడు ,కట్టల కిట్టు, పసులపాడు రమణ, రామచంద్రయ్య, బలరామయ్య తదితర కుటుంబాలు టీడీపీ లో చేరారు…

ఇబ్రహీంపట్నం లోని ఫెర్రి డౌన్ లో కొనసాగుతున్న ప్రచారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు అందరిని అప్యాయంగా పలకరిస్తూ బాబు సూపర్ సిక్స్…

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక పెనుకొండ నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, జనసేన , బీజేపీ నాయకులు,కార్యకర్తలు విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను.

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారని, అలాగే పార్లమెంట్ స్థానానికి శ్రీ కేశీనేని శివనాథ్ (చిన్ని) పోటీ చేస్తున్నారని, రెండు ఓట్లను…

నందిగామ వైసీపీ లో చేరికల జోరు… టిడిపి కూటమిలో బేజారు … దశాబ్ద కాలాల పాటు నందిగామ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు…. నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో…. మరోసారి తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం అంటున్న విశ్లేషకులు … ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాతీర్థం పుచ్చుకున్న నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు .. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్…

“మంత్రి కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి ప్రజలు” “తోటపల్లి గూడూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదురు, మండపం, మాచర్ల వారి పాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి” “యువత నృత్యాలతో, బాణాసంచా కాల్పుల మోతతో దద్దరిల్లిన మంత్రి కాకాణి ప్రచార కార్యక్రమం” “మంత్రి కాకాణి కి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు” “మంత్రి కాకాణి…

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం అక్కిరాజు దిబ్బ , తిమ్మరెడ్డి పాలెం, గ్రామాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టోను మహిళామణులకు వివరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,సైనికులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.