Tag: నిర్లక్ష్యం

విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మే 16న సమీక్షా సమావేశం మరియు జూమ్ మీటింగు నిర్వహించారు. ఈ సందర్భంగా…

పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి ఒక్కసారిగా పిల్లర్లుకూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగటంతో జనసంచారం లేక పెద్ద ప్రమాదం తప్పింది…

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జెన్కో. గత కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని మొత్తం లూటీ చేసిన ఏపీ ప్రభుత్వం. తద్వారా ఉమ్మడి నల్గొండ ప్రజలకు మొదలు కానున్న తాగు నీటి ఇబ్బందులు. రెండు…

వేములవాడ:మార్చి 09దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ అధికారులు మాత్రం నామమాత్రపు ఏర్పాట్లు చేస్తున్నారు. సూచిక బోర్డు‌లు తప్పుగా ఏర్పాటు చేయడం, కోడె టికెట్ రెండు వందల రూపాయలు ఉండగా.. గతంలో సూచిక బోర్డు మీద ఉన్న టికెట్ ధర 100రూపా యలు…

రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం సర్వే నెంబర్ 12,329,342,326,307 లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులు వేలాదిమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి పదుల ఎకరాల ప్రభుత్వ భూమి తమ స్వంత ఆస్తి అయ్యినట్లు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు మోసపోతున్నారని దీని పై సీపీఐ, పత్రికల్లో వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని ఇంకెంత మంది మోసపోవలని నేడు మల్కాజిగిరి రెవిన్యూ…