Tag: పట్టణ

ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు _ఈ సందర్భంగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గాంధీ చౌక్ లోని ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పథకాల గురించి మరియు చేయబోయే పథకాల గురించి…

తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ తంగిరాల సౌమ్య ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన నందిగామ పట్టణంలో 7 వార్డులలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మహిళలు హారతులు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి…

అవుకు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్ రెడ్డి స్వగృహం నందు జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్న అవుకు పట్టణానికి చెందిన మిట్టికల రామచంద్రుడు, దోర్నిపాడు నారాయణ, రామస్వామి ,గుర్రాల వెంకటరాముడు, కొత్తపల్లి వెంకట రాముడు ,కట్టల కిట్టు, పసులపాడు రమణ, రామచంద్రయ్య, బలరామయ్య తదితర కుటుంబాలు టీడీపీ లో చేరారు…

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,ఎన్నికల ఇంచార్జి లోక బాపు రెడ్డి . వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి నిజాంబాద్ పార్లమెంటు స్థానం బిఆర్ఎస్ పార్టీ గెలిచేలా చొరవ చేసుకోవాలి…

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థజగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది. ఏప్రిల్ 23– బనగానపల్లె పట్టణంలోని ఈద్గ నగర్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీ జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తూ..గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బనగానపల్లె పట్టణంలో కనీసం మురికి కాలవలలో చెత్త తీయక ప్రజలు నానా…

ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు వెంకటేష్ , కొలుపుల నాగరాజు , జహంగీర్ మరియు తదితరులు పాల్గొన్నారు

నక్షత్ర ఇంజనీరింగ్ అథినేత చాకినారపు అనిల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విచ్చేసినటువంటి సిఐ కృష్ణ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ,ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, త్రృప్తి ప్రసాద్,యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్,చికట్ల రాజు,భాస్కర్, గంగారాం, రామకృష్ణ,డిజె సాయి, ప్రశాంత్,దత్తు,హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.ముందుగా బైక్ ర్యాలీ ని వేణుగోపాల స్వామి రెడ్డిప్రారంభించారు.అనంతరం ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద కు చేరుకొని వై.ఎస్.ఆర్.విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు.ఈ సందర్బంగా వైసీపీ జిల్లా ప్రధాన…