Tag: ప్రెస్

రాయదుర్గం మీదుగా అయోధ్యకు ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు.అయోధ్యలో రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భముగా యాత్రికులు ఆలయాన్ని దర్శించే నిమిత్తం నైరుతి రైల్వే ఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు నైరుతి రైల్వే అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ బిఎల్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు, మైసూరు, తుంకూరు, చిత్రదుర్గ మరియు వాస్కోడగామా నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రయాణిస్తాయి. ఇందులో వాస్కోడగామా…

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు పల్లా వెంకటరత్నం, కోశాధికారి ఉయ్యూరు వెంకట్, సభ్యులు వీసం సురేష్, తిరుపతిరావు, పామర్తి సత్య, చాట్ల సుబ్బు తదితరులు వాస్తవానికి దర్పణం పడుతూ పేదల…