Tag: బిఆర్ఎస్

స్థానిక మల్కాజ్గిరి నివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం తమకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి దోహదపడుతుందని అన్నారు అక్ మురగేష్… ఉపేందర్… వెంకన్న… బాస్కర్… శ్రీనాథ్… జంగరాజు… పర్మేష్… కిషోర్..

మల్కాజిగిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల మజీతీయ అబుబక్కర్, మీర్జల్ గుడ లో గల ఋతువుసాహి మజీద్ల వద్ద శుక్రవారం మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డికి మద్దతుగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 20వ డివిజన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు.. హిల్ కౌంటీ లో ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

శంకర్‌పల్లి మున్సిపాలిటీబిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కష్టపడి పని చేస్తానని…

మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం నిత్యం పాటుపడే పార్టీ బిఆర్ఎస్ అన్నారు. గత…

125 – గాజులరామారం డివిజన్ ఇంద్రానగర్ ఏ & బి లలో డివిజన్ అధ్యక్షుడు మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ను గెలిపించుకోవడం ద్వారా ఎమ్మెల్యే నిధులతో పాటు ఎంపీ నిధులను తెచ్చుకొని రెట్టింపు వేగంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విజయరామ్ రెడ్డి,సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, ఇబ్రహీం ఖాన్, డిఎల్…

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ ఎంపిపి బండ రత్నాకర్, మాజీ సర్పంచ్ మొట్టే కుమార స్వామి, మాజీ ఉప సర్పంచ్ రామంచ సాయిలు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తంగెళ్ళపల్లి సురేష్, వార్డ్ నెంబర్ తంగెళ్ళపల్లి అశోక్ ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత…

వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పుంచుకుంటుందినాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు… హనుమకొండ జిల్లా…. హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 46వ డివిజన్ మడికొండ ఆదర్శకాలనీ నుంచి డివిజన్ కాంస్టెస్టెడ్ కార్పొరేటర్ వస్కుల శంకర్, డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు…

బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా సుభాష్ నగర్ డివిజన్ ,సూరారం కాలనీలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా గడపగడపకు ప్రచారం చేసిన 130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు , గౌరవ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గడపగడప కి BRS కార్యక్రమం లో పాల్గొని కార్యకర్తలతో కలిసి కారు గుర్తుకు ఓటువేసి లక్ష్మరెడ్డి గారిని…