Tag: మండల

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే వజ్రాయుధం లాంటి ఓటును వేయాలి. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వైస్ ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు

మంత్రి కాకాణి ని గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ మంత్రి కాకాణి కి సంఘీభావాన్ని తెలియజేసిన పొదలకూరు మండల కేంద్రానికి చెందిన పాముల వీధి ప్రజలు”* “ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండే మంత్రి కాకాణి కి ప్రతి కుటుంబం అండగా నిలుస్తామని, మంత్రి కాకాణి గెలుపే తమ ధ్యేయం అంటూ ప్రకటించిన పాముల వీధికి చెందిన 200 కుటుంబాలు” “ఊరు, వాడ కాకాణి కి మద్దతు ప్రకటించడంతో 50 వేల పైచిలుకు ఓట్లతో మంత్రి కాకాణి ఘన…

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి అనుబంధ గ్రామమైన కొజ్జగూడెంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో శివ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి…

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ , నెల్లికుదుర్ మండల కేంద్రంలోనీ రామన్న గూడెం గ్రామంలో గడప గడప తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించిన మానుకోట శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ , అలాగే , మండల అధ్యక్షులు గొల్ల పెళ్లి ప్రభాకర్ , నాయిని సత్యపాల్ రెడ్డి, *ఎదాల్ల యాదవ్ రెడ్డి *కసం లక్ష్మ రెడ్డి, హెచ్చు…

భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్ రఘు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.. హారతులు పట్టి ఆహ్వానం పలికిన మహిళలు..భారీగా రోడ్ల పైకి విచ్చేసిన ప్రజలు.. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన అభిమానులు..గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీపోర్టు వల్ల ఇబ్బందులు కలిగే…

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో తగిన గౌరవం కల్పిస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో కడవెండి,చీపరలబండ తండా,పొట్టిగుట్ట తండా,గ్రామాలలో ఊరూరా ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్ధించిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి .. పండుగలా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఊరూరా జై కాంగ్రెస్ అనే నినాదాలు, అంబరానంటిన కాంగ్రెస్ సంబరాలు, డా, కడియం కావ్య గెలుపు ఖాయం…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల గ్రామంలో మండల సీనియర్ బిజెపి నాయకులు గడపగడప కు తిరుగుతూ విస్తృత ప్రచారంకొనసాగించారు. వారు మాట్లాడుతూ గత పది సంవత్సరముల కాలంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేశారు. దేశ రక్షణకు నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నాడు. ప్రపంచ దేశాలు…