Tag: లో

మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంకేపల్లి లో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఎంపీని శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీని కలిసిన వారిలో రాజేశ్వర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం గ్రామ పంచాయతీ శాంతి నగర్ లో బిజెపి నాయకులు గడప గడప తిరుగుతూ నల్గొండ పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి భారత ప్రధాని నరేంద్రమోడీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మూడవసారి నరేంద్రమోడీ సర్కారు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ బిజెపికి ఓటు…

-పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు మహ్మద్ జావేద్ లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..…

మండలంలోని భైరవునిపల్లికి చెందిన విపక్ష పార్టీ నుంచి పలు కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. కాంగ్రెస్లో చేరిన వారందరికీ అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా.. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే అత్యధికంగా అమలు చేస్తున్నామని, కోడ్ ముగిశాక మిగిలిన అర్హులందరికీ సంక్షేమ ఫలాలు…

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , యువజన కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు..

కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీ లో నిర్మాణంలో ఉన్న భవనం రిటర్నింగ్ వాల్(అడ్డ గోడ) కూలి పక్కనే ఉన్న కార్మికులు నివసిస్తున్న రేకుల షెడ్స్ పై పడి 7 మంది మృతి చెందిన విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి మరియు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించిన మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమత్…

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు, స్థానిక బిజెపి నేతలు ఎస్సై కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై…

మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్ ఆధ్వర్యంలో వార్డు లో ఇంటి ఇంటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్స్ పార్టీ ప్రకటించిన పంచ న్యాయ పధకాలను ప్రజలకు వివరించి, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీ…

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ , నెల్లికుదుర్ మండల కేంద్రంలోనీ రామన్న గూడెం గ్రామంలో గడప గడప తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించిన మానుకోట శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ , అలాగే , మండల అధ్యక్షులు గొల్ల పెళ్లి ప్రభాకర్ , నాయిని సత్యపాల్ రెడ్డి, *ఎదాల్ల యాదవ్ రెడ్డి *కసం లక్ష్మ రెడ్డి, హెచ్చు…