Tag: “వరుస

15, 16 వార్డుల్లో వైసీపీకి ఛీత్కారం పార్టీ వీడుతున్న నేతలు – టీడీపీలోకి పెద్ద ఎత్తున కుటుంబాల చేరికలు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన కూటమి ఉమ్మడి శ్రీమతి తంగిరాల సౌమ్య ‘టీడీపీతోనే బీసీలకు న్యాయం’ : సౌమ్య నందిగామ పట్టణం : టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం ఉదయం నందిగామ పట్టణం 15 వ వార్డులో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. స్థానిక…

సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆర్కాట్ పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు” “సోమిరెడ్డి దగ్గరికి పని మీద వెళ్తే, కస్సుమని కసురుకొనే కసురుబాట్లు.. చంద్రబాబు వస్తే వచ్చేది కరువు కాటకాలు.. వద్దంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు” “ఫిషింగ్ జెట్టీని తెచ్చిన మంత్రి కాకాణి వెంటే నడుస్తామంటున్న మత్స్యకార…