Tag: వైసీపీకి

15, 16 వార్డుల్లో వైసీపీకి ఛీత్కారం పార్టీ వీడుతున్న నేతలు – టీడీపీలోకి పెద్ద ఎత్తున కుటుంబాల చేరికలు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన కూటమి ఉమ్మడి శ్రీమతి తంగిరాల సౌమ్య ‘టీడీపీతోనే బీసీలకు న్యాయం’ : సౌమ్య నందిగామ పట్టణం : టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం ఉదయం నందిగామ పట్టణం 15 వ వార్డులో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. స్థానిక…

వైసిపి ప్రధాన కార్యదర్శి టిడిపిలో చేరిక రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయని వైసీపీ నాయకులంతా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు , ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిందెల సుదర్శన్ మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరడం జరిగింది వారికి టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఫరూక్ ఈ…

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.