బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి

బైక్ ను డీ కొట్టిన ఆర్టీసీ బస్సు :ఒకరు మృతి

RTC bus hit a bike: one person died సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలోని మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికరికి గాయాల య్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలికోట వైపు నుండి రుద్రంగి వస్తున్న ద్విచక్రవాహనం వేముల వాడ వైపు నుండి కోరుట్ల వెళ్తున్నా ఆర్టీసీ బైకును ఢీకొట్టగా బైక్, పైన ప్రయాణిస్తున్న…

లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

Lorry and bike collide.. One person died లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతిమహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతివడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

తాగిన మత్తులో అర్ధరాత్రి ఆరు రోడ్డు ప్రమాదాలు… ఒకరు దుర్మరణం 11 మందికి గాయాలు..

అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11 మంది గాయపడ్డారు.. ఐకియా నుంచి రాయదుర్గం ఠానా సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు వరస రోడ్డు ప్రమాదాలు చేసుకుంటూ వెళ్ళాడు. నిజాంపేట్ ప్రగతినగర్ కి చెందిన పాతర్ల క్రాంతి కుమార్ ఆదివారం రాత్రి మద్యం…