రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య

రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ కాలనీ లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. ఏనుగొండ- శ్రీరామ్ కాలనీ వద్ద తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. శివానంద్(50) చందన(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా శివానంద్, ల్యాబ్ టెక్సిషియన్‌గా చందన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తండ్రి, కూతురు ఆత్మహత్య కు గల కారణం తెలియలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు…

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల

తూర్పుగోదావరి జిల్లా మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల సాయం వైఎస్సార్సీపీ హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కూతురు సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల సాయాన్ని అందజేశారు. సచివాలయంలో బాధితులకు సీఎంఓ అధికారులు చెక్‌ను అందజేశారు. జగన్‌ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని,…

కవాడిగూడలో తల్లి, కూతురు అదృశ్యం

కవాడిగూడలో తల్లి, కూతురు అదృశ్యం

Mother and daughter go missing in Kavadiguda కవాడిగూడలో తల్లి, కూతురు అదృశ్యం కవాడిగూడలో తల్లి, కూతురు అదృశ్యంగాంధీనగర్ పి ఎస్ పరిధిలో తల్లి, కూతురు అదృశమయ్యారు. ఇన్స్పెక్టర్ డి. రాజు కథనం ప్రకారం. కవాడిగూడకు చెందిన సిహెచ్ ప్రసన్న (30), దేవేందర్ 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు వైష్ణవి (10) ఉన్నారు. ఇంటి గొడవలతో ఈ నెల 15న భార్య ప్రసన్న, కూతురుతో కలిసి ఇంటి…