తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు* 

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు* 

తెలంగాణాలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ  మూడు రోజులు వర్షాలు….  30.06.24: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం.  01.07.24: ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో బలమైన ఈదురు గాలులు…

తెలంగాణతో పాటు దేశం మోడీ

తెలంగాణతో పాటు దేశం మోడీ

Along with Telangana, the country is Modi తెలంగాణతో పాటు దేశం మోడీపాలనలో అభివృద్ధిలో వికసిత భారత్రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి……. బిజెపి* వనపర్తి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా అభివృద్ధిలో మోడీ పాలనలో వికసిత భారత్ దిశగా కొనసాగుతుందని అలాగే రాష్ట్రంలో కూడా బిజెపి రానున్న ఐదేళ్లలో పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుంద నీ కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవులు లభించడమే కారణమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి…

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

పిల్లల్ని కంటే దంపతులకు నెలకు 64 వేలు.. 8 ఏళ్ల పాటు ఇస్తామంటున్న సౌత్ కొరియా

పిల్లల్ని కంటే దంపతులకు నెలకు 64 వేలు.. 8 ఏళ్ల పాటు ఇస్తామంటున్న సౌత్ కొరియా

మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం

3 రోజుల పాటు సలేశ్వరం జాతర….

3 రోజుల పాటు సలేశ్వరం జాతర….

తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ :శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామన వమి కావడంతో అధికారు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ…

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు, అసెంబ్లీ కి పోటీ చేసే ఆశావహుల అభ్యర్థుల తో ముఖాముఖి.. మార్చి 1న తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ..సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సచిన్ పైలెట్..