బీఆర్ఎస్ నేత మాజీ సీఎంపై…
మైనంపల్లి హనుమంతరావు ఫైర్సాక్షిత : మారని కెసిఆర్, పార్టీలో ఉన్నప్పటి నుండి చెబుతూనే వస్తున్నా? మూడు నెలల్లోనే బీఆర్ఎస్ ఖతం..తండ్రీ కొడుకులే కారణం.. నీలం మధును గెలిపించుకుని..బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, పూజారి హరికృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, మండల,గ్రామ నాయకులు తదితరులు…