వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు

YS District YCP leaders met Jagan Mohan Reddy వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన… జిల్లా వైసీపీ నాయకులు విజయవాడ తాడేపల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేట్లపల్లి శివరామ్,యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల శివ యాదవ్,వైసీపీ సీనియర్ నాయకులు బంగారు నాగయ్య, తదితరులు కలిసి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రక్రియ తీరును వివరించారు…

వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుతో బుద్ది చెప్పారు

వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుతో బుద్ది చెప్పారు

Jagan Mohan Reddy aka Y Nat 175 was praised by the people with a magnificent verdict వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుతో బుద్ది చెప్పారు తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎన్టీఆర్ జిల్లా: మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం (గొల్లపూడి) – 07 జూన్ 2024 అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని తెలుగుదేశం పార్టీ…

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … చందర్లపాడు మండలంలోని కాండ్రపాడు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా కృష్ణా రెడ్డి తండ్రి కొండా వీరారెడ్డి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్…

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే సభ లో పాల్గొంటారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తో కలిసి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ ,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,సీనియర్ నాయకులు గడ్డం రామకృష్ణ ,గ్రంధాలయ చైర్మన్ సుభాష్ ,కార్పొరేటర్ యూనుస్ బాషా ,వాసు ,ధనుంజయ్…

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో మునిసిపల్ అధ్యక్షులు వై ప్రకాష్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్, యాదయ్య గౌడ్ లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మీర్జాగూడ ఇంద్రారెడ్డి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేవెళ్ల…

ప్రకాశం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలపై సమీక్షిస్తున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా.

ప్రకాశం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలపై సమీక్షిస్తున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా.

కంచికచర్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

కంచికచర్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

మహా సుదర్శన యాగంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … కంచికచర్ల పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కాశీ విశ్వనాధుని (శివాలయం) ఆలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు … అనంతరం శ్రీ విశ్వక్సేన మహా సుదర్శన యాగంలో పాల్గొని…. పూజలు నిర్వహించారు…. తిరుపతి నుండి విచ్చేసిన అర్చకులు జ్వాలాతోరణం,…

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

ధర్మాన్ని గెలిపించండి…. మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి…. అభివృద్ధి చేసిన వారినే గెలిపించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. మీకు సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో ఆలోచించండి… మీ అకౌంట్లో పథకాల ద్వారా డబ్బులు ఎవరు వేశారో గమనించండి… మీ బ్యాంకు స్టేట్ మెంట్ చూసుకోండి … కంచికచర్ల పట్టణంలోని “ఇందిరా కాలనీ” లో ప్రతి ఇంటికి తిరుగుతూ… సంక్షేమ, అభివృద్ధి వివరాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ… ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న…

భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

దుబ్బాక మండలంలోని గంభీర్ పుర్ గ్రామానికి చెందిన భీమాసేన తండ్రి కరికే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్ తుడం ప్రశాంత్,లుపరామర్శించారు.రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటించారు.

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్ రెడ్డి విడుదల విషయంలో నిజాలు చెప్పడం నేరమా?! జగన్ రెడ్డి జమానలో జగన్ రెడ్డి నటిస్తున్నాడని చెప్పడం కూడా మహాపాపం.” విద్యా ఆశీర్వాద కార్యక్రమం మరియు గృహనిర్మాణ ఆశీర్వాద కార్యక్రమం ఇది విఫలమవుతుందనేది అందరికీ…

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్*2019 లో జనసేన తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాస్

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.