రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు దంపతులు.

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి ! ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో అధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. కదిరి నగరం అంతా ఎటు చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నామస్మరణతో ప్రజలు భక్తి భావంతో రామయ్య కళ్యాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయోధ్య ఆలయ ట్రస్ట్ , కదిరిసేవాభారతి ఆధ్వర్యంలో బుధవారం అత్యంత భారీగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. దాదాపుగా యాభై వేల మందికిపైగా భక్తులు హాజరయ్యే వకాశం…