TEJA NEWS

కారుతో ఎస్సై ని గుద్ది.. పారిపోయిన దుండగుడు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు.

మద్యం మత్తులో అతివేగంగ వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై నాగలక్ష్మి ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయిన కారు.

ఆ కారును వెంబడించిన పోలీసులను గమనించి కొద్ది దూరంలో కారును వదిలి వెళ్ళిపోయిన దుండగులు.

పోలీస్ అదుపులో AP12 P0003 కారు.

గాయపడిన ఎస్సై నాగలక్ష్మిని ఆస్పత్రికి తరలింపు..