వైసీపీ పీఏసీ తొలి సమావేశం

TEJA NEWS

వైసీపీ పీఏసీ తొలి సమావేశం

విజయవాడ : వైసీపీ తొలిసారిగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల మేరకు
పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించి 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించిన సంగతి తెలిసిందే.ఈ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top