128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

TEJA NEWS

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 128 -చింతల్ డివిజన్ పరిధిలోని NLB నగర్ లో బి.ఆర్.ఎస్. పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ శ్రీమతి రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు,సీనియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు – సభ్యులు, మహిళా నాయకురాళ్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు-సభ్యులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘం నాయకులు – సభ్యులు,పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page