ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

TEJA NEWS

32.79 kg gold seized at Mumbai airport

ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు.

లోదుస్తులు, బ్యాగుల్లో 72 బిస్కెట్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS