ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

TEJA NEWS

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సోమ్‌థానా గ్రామంలో మంగళవారం అనూహ్య ఘటన జరిగింది.

ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు.

అక్కడ పంచిన ప్రసాదం తిన్న తర్వాత భక్తులకు ఫుడ్ పాయిజన్ అయింది.

500ల మంది వరకు అస్వస్థతకు గురయ్యారు.

లోనార్, మెహకర్, సింద్‌ఖేడ్ రాజాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS