ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు *
* కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు ఎమ్మెల్సీ
Related Posts
మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి
TEJA NEWS మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ సబ్డివిజన్ కు చెందిన పోలీస్ వాహనాల…
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హెచ్.పీ గ్యాస్ సేవలు
TEJA NEWS సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హెచ్.పీ గ్యాస్ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలుకస్టమర్ సర్వీస్ పేరుతో అదనంగా మరో 50 రూపాయల బాదుడు హెచ్.పీ గ్యాస్ యాజమాన్యానికి ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన మారని తీరు. సూర్యాపేట జిల్లాలో…