TEJA NEWS

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

రూరల్ ఎస్సై బాలు నాయక్
సూర్యాపేట రూరల్: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని రూరల్ ఎస్సై బాలు నాయక్ అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. గుబురుగా ఉన్న చెట్ల పొదలను తొలగించారు. కార్యక్రమంలో ఎఎస్సై రహిముద్దీన్ హెడ్ కానిస్టేబుళ్ళు బాబు, సుదర్శన్, కానిస్టేబుల్ లు శోభన్ బాబు, చైతన్య, వెంకటేశ్వర్లు, సతీష్, ఉపేందర్ రావ్, సిబ్బంది అంజయ్య వెంకట్ రెడ్డి, మురళీ, వెంకట స్వామి తదితరులు ఉన్నారు


TEJA NEWS