BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్
జమ్మూకాశ్మీర్లోని దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు బలైపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటివి ఒకదాని తర్వాత మరొకటి జరగడం బాధాకరమన్నారు. పదేపదే భద్రతా లోపాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్
Related Posts
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు?
TEJA NEWS మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసులు నోటీసులు? హైదరాబాద్:తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఐడీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు.వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తును…
అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత?
TEJA NEWS అదానీకి బిగ్ షాక్!..స్విస్ అకౌంట్లలో డబ్బులు నిలిపివేత? గత కొంతకాలంగా భారత బిలీయనీర్ గౌతమ్ అదానీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొత్త కొత్త రిపోర్టులను విడుదల చేస్తోన్న అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా మరో బాంబు…