జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్
2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు తేదీ దాటితే రూ. 5వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.సంవత్సర ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000, అంతకుమించితే రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.
జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.
Related Posts
ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే
TEJA NEWS ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులేఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులు, 13 మందిపై క్రిమినల్ కేసులు…
ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..
TEJA NEWS ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. రమేష్ నగర్ లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే 200 కేజీల డ్రగ్స్.. వారంలో రెండోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు…