ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లో
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సడల కర్ణాకర్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన డప్పు కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలియడంతో గ్రామ స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు సడల కరుణాకర్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం కుటుంబానికి 5000 /-ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అనునిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఉండడంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది అన్నారు.మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే ఆనందం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాచారం కనకయ్య,మచ్చ రామారావు నర్సయ్య.మచ్చ బాబు పోషమైన క్రాంతి. శివాజీ యూత్ సభ్యులు నాగరాజు బాలకృష్ణ నవిన్ మంద సాయిలు మంద స్వామి గడ్డం అర్జున్, డప్పు సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లో
Related Posts
వానకాలం వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
TEJA NEWS వానకాలం వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలిప్రతి గ్రామపంచాయతీ లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన …………. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి * వనపర్తి :వనపర్తి జిల్లా లోవానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు…
బీసీల సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
TEJA NEWS బీసీల సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలిజనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి……………..బీసీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నాగన మోని చెన్నరాములు డిమాండ్ వనపర్తి :రాష్ట్రంలో బీసీల సమగ్ర కులగనన చేపట్టిన తర్వాతే స్థానిక…