డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై చేరిన వరద నీరుBy teja news / అక్టోబర్ 29, 2025 TEJA NEWSడోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై చేరిన వరద నీరు పట్టాలు మునిగిపోవటంతో డోర్నకల్ స్టేషన్లో నిలిపివేసిన గోల్కొండ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ లో కోణార్క్, కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిపివేత WhatsApp Image 2025 10 29 at 4.01.11 PM