పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
బి ఆర్ ఎస్ నాయకులు ఎరుకలి వెంకటయ్య తండ్రి బాలయ్య ఇటీవల మరణించాడు అన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పట్టణంలోని 32 వ వార్డు లోని వారి నివాసానికి వెళ్లి బాలయ్య కుటుంబ సభ్యులను సానుభూతిని తెలియజేశారు అలాగే 30 వ వార్డుకు చెందిన ఐరన్ హార్డ్వేర్ వెంకటరమణ శెట్టి సతీమణి గుంత శాంతమ్మ మరణించారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్టీ వ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు ఆయన వెంట బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్ నాగన్న యాదవ్ గంధం పరంజ్యోతి చిలక సత్యం చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Related Posts
స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి
TEJA NEWS సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి…
మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు
TEJA NEWS మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు… ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు. శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు.…