పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని MG రోడ్డు లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు
పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల సేవలు
Related Posts
గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల
TEJA NEWS గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు భారత స్వాతంత్ర్య ఘట్టంలో తన దైన శాంతియుత మార్గంతో స్వాతంత్ర్య సమరాన్ని సంపూర్ణం గావించిన…
ఘనంగా మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు
TEJA NEWS ఘనంగా మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు సూర్యాపేట జిల్లా శ్రీ వరవర రంగనాయక భాష నిలయం గ్రంధాలయం గణపవరం గ్రామంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 155 వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ…