న్యాయవాదులపై పోలీసుల ధమనకాండ కు నిరసనగా వనపర్తి కోర్టులను బహిష్కరించిన న్యాయవాదులు
వనపర్తి :
మాదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ కలీం అనే న్యాయవాదిపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా రాష్ట్ర న్యాయవాదుల సంఘం పిలుపుమేరకు వనపర్తిజిల్లాలోని అన్ని కోర్టుల విధులను న్యాయవాదులు కలిసి బహిష్కరించడం తోపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ న్యాయవాదులపై ఇలాంటి అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్న తరుణంలో న్యాయవాద మిత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకురావాలని భవిష్యత్తులో ఏ న్యాయవాదిపై ఎలాంటి భౌతిక దాడి జరగకుండా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను రూపొందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ ఉపాధ్యక్షులు డేగల కృష్ణయ్య కార్యదర్శి నెమలి కంటి బాలనాగయ్య మరియు సీనియర్ న్యాయవాదులు వనగంటి నాగేశ్వర్ పురుషోత్తం వెంకటేశ్వర రెడ్డి దినేష్ రెడ్డి గాదం ఉత్తరయ్య మరియు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాదులపై పోలీసుల ధమనకాండ కు నిరసనగా వనపర్తి కోర్టులను బహిష్కరించిన న్యాయవాదులు
Related Posts
ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్నస్వచ్ఛంద సేవా
TEJA NEWS మల్కాజిగిరిమౌలాలి డివిజన్ ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్నస్వచ్ఛంద సేవా సంస్థ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్ పర్సన్ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ నిస్వార్ధంగా పేద ప్రజలకు సేవ చేస్తున్న…
ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలి
TEJA NEWS ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలిమున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ సూర్యపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాతమకంగా చేపట్టిన డిజిటల్ సర్వే కు కావలసిన వివరాలు గృహయజమాలు సర్వే సిబ్బందికి అందివ్వాలి అనీ మున్సిపల్…