- హత్యచారానికి గురైన పాప కుటుంబానికి మనో దైర్యన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||*
- గత నాలుగు రోజుల కిందట బౌరంపేట్ వాసులు నాగరాజు దంపతుల 4 సంవత్సరాల కుమార్తె మీద అత్యాచారం గురవడం చాలా బాధాకరం. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి రాగా రెయిన్బో హాస్పిటల్ చేరుకొని పాప కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు మనో ధైర్యం కల్పించి అన్ని విధాలుగా అదుకుంటానని తెలిపారు. అదేవిధంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేల చేస్తానని తెలియజేసారు . ఇట్టి కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవరెడ్డి, NMC అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,125 డివిజన్ అధ్యక్షులు ఎం. డి లాయక్, మధుసూదన్ రెడ్డి , శ్రీనివాసరావు, గఫ్ఫార్, అబ్బు , రహీం, కలీం, అజయ్, ఆమీర్, నయీమ్, ఖలీల్ రెహమాన్, మహేష్, కాజా మరియు తదితరులు పాల్గొన్నారు .
హత్యచారానికి గురైన పాప కుటుంబానికి మనో దైర్యన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
పశుగణన పారదర్శకంగా నిర్వహించాలి
TEJA NEWS పశుగణన పారదర్శకంగా నిర్వహించాలి తప్పులకి ఆస్కారం లేకుండా అంతర్జాలంలో నమోదు చేయాలి : జిల్లా కలెక్టర్ సూర్యపేట జిల్లా : పశుగణన పారదర్శకంగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్…
ప్రజలకు ఉపయోగ పడే ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలి
TEJA NEWS ప్రజలకు ఉపయోగ పడే ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలి సూర్యాపేట రూరల్: ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగ పడే ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలని 10వ వార్డు ప్రజలు కోరారు. యాదవ కాలనిలో ట్యాంక్ పక్కన వార్డులో ఉన్న…